అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ వైసిపి మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సైపుల్ల బేగ్
Anantapur Urban, Anantapur | Jun 18, 2026
అనంతపురం నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం 4:00 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించిన మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైపుల్ల బేగ్.