Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh
Cbse
Lucknow

రాజమండ్రి సిటీ: ఒకేసారి దేశంలో ఎన్నికలు నిర్వహించాలని వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఉద్దేశం : రాజమండ్రిలో ఎంపీ పురందేశ్వరి

India | Sep 21, 2025
రాజమండ్రిలో ఆదివారం జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ సదస్సుకు మాజీ కేంద్రమంత్రి సుష్మ స్వరాజ్ కుమార్తె న్యూఢిల్లీ ఎంపీ బాన్సురి స్వరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో అనేక సంస్కరణలు వచ్చాయని తెలియజేశారు . ఇతర పార్టీల అభిప్రాయాలను గౌరవిస్తూ, ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని వన్ నేషన్, వన్ ఎలక్షన్ ప్రధాన ఉద్దేశమని ఆమె అన్నారు.