Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

పేద ప్రజలకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇస్తాను. టిట్కో గృహాలను సమకూరుస్తా.: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్

Ongole Urban, Prakasam | Mar 30, 2026
పేద ప్రజల సొంతింటి కలలో నెరవేర్చేందుకు కూటమీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలియజేశారు . సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే ఒంగోలులో ఉన్న పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇప్పటికే టిట్కో గృహాలను సమకూర్చడమే కాకుండా ప్రభుత్వం గృహాలను కూడా సమకూర్చిందన్నారు.. అంతేకాకుండా త్వరలో ఉచితంగా ఇళ్ల స్థలాలను సమకూర్చి ఇంటిని నిర్మించుకునేందుకు నగదు సహాయం కూడా అందజేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందని తెలియజేశారు. పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని తెలిపార

MORE NEWS

No related stories for this location.