ప్రకాశం జిల్లా ఒంగోలు విద్యుత్ భవన్లో AP CPDCL ఛైర్మన్ పుల్లారెడ్డి అధ్యక్షతన జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ముఖ్య పథకాలైన RDSS, PM సూర్య ఘర్ పురోగతిపై చర్చించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ఇతర అంశాలపై SE కట్టా వెంకటేశ్వర్లు సమక్షంలో చర్చ జరిగింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఆలస్యం లేకుండా కరెంట్ సరఫరా చేయాలన్నారు.