ప్రకాశం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో పెద్ద మూలమలుపు వద్ద భవాని స్వాములతో శ్రీశైలం వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో ఒకసారిగా భవాని స్వాములు భయాందోళన గురయ్యారు. అయితే ఎవరికీ అలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వీరంతా వైజాగ్ నుంచి శ్రీశైలం దైవదర్శనాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేస్తుందని బాధితులు తెలిపారు.