Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల రైలు ప్రయాణికులకు శుభవార్త గుంటూరు-తిరుపతి రైలు అరుణాచలం వరకు పొడిగింపు

Nandyal Urban, Nandyal | May 9, 2026
నంద్యాల మీదుగా ప్రయాణిస్తున్న గుంటూరు-తిరుపతి రైలు(17261/17262) అరుణాచలం వరకు ప్రయాణించనుంది. ఈ రైలు వెల్లూరు, అరుణాచలం, శ్రీరంగం మీదుగా తిరుచిరాపల్లి వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. దీంతో మూడేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు అయింది. త్వరలో ఈ రైలు పొడిగింపు కార్యరూపం దాల్చనుంది.

MORE NEWS

No related stories for this location.