ఒంగోలు అర్బన్: చెరువుకొమ్ముపాలెంలో నీటి కుంటలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Jun 21, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరుకుంపాలెం గ్రామంలో 15 రోజుల క్రితం నీటి కుంటలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు ఆ సమయంలో విదేశాలలో ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆ కుటుంబ సభ్యులను కలవలేకపోయాడు ఆదివారం రోజు స్థానిక నేతలతో కలిసి చిన్నారుల కుటుంబాలను కలిసి వారిని పరామర్శించారు చిన్నారుల మృతి కుటుంబాలకు తీరని లోటు అన్నారు మరొకరు ఎవరికీ కూడా ఇటువంటి ప్రమాదాలు ఎదురు కాకుండా ఆ నీటి కుంటలను రక్షక చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో పాటు మాజీ మేయర్ గంగాడ సుజాత టిడిపి నేతలు పాల్గొన్నారు