Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: నంద్యాల ఎస్బిఐ కాలనీ వద్ద ఓ స్థలం విషయంలో వివాదం

Nandyal Urban, Nandyal | Jun 16, 2026
నంద్యాల పట్టణంలోని ఎస్బిఐ కాలనీ నందు ఓ స్థలం విషయంలో మంగళవారం వివాదం చెలురేగింది. సర్వేనెంబర్ 2282 నందుగల 31 సెట్ల భూమి తమదేనంటూ పట్టణానికి చెందిన కొందరు ముస్లింలు తమ స్థలంలో బోర్డు పార్టీ దౌర్జన్యం చేస్తున్నారని లక్ష్మీనారాయణ బాధితులు వాపోయారు. తమకు ఈ స్థలం తమ వారసత్వంగా వచ్చిందని అయితే ఇప్పుడు కొందరు వ్యక్తులు వచ్చి తమదంటూ అడ్డు తగులుతున్నారని తెలిపారు. ఈ స్థల విషయంపై హైకోర్టును కూడా ఆశ్రయించామని నంద్యాల జిల్లా అధికారులు మంత్రి ఫరూక్ తమను ఆదుకోవాలని వారి విజ్ఞప్తి చేస్తున్నారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాల ఎస్బిఐ కాలనీ వద్ద ఓ స్థలం విషయంలో వివాదం - Nandyal Urban News