పదేళ్లు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన BRS పార్టీ.. ప్రజాధనాన్ని దోచుకుందని కాంగ్రెస్ MLC బల్మూరి వెంకట్ ఆరోపించారు.గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. స్వయంగా కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలకు KCR సమాధానం చెప్పాలన్నారు. పదేళ్లుగా BRSపార్టీ పడ్డ బాకీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దళితులను, నిరుద్యోగులను నిండా ముంచారని ధ్వజమెత్తారు