అనంతపురం అర్బన్: భూమి తగాదా విషయంలో తనపై విచక్షణారహితంగా దాడి చేశారు : బాధితుడు నారాయణస్వామి నాయక్ ఆవేదన
Anantapur Urban, Anantapur | Apr 10, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గం కదిరి మండలం మల్లయ్య గారి పల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి నాయక్ అనే వ్యక్తి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం 4:30 నిమిషాలకు తనపై జరిగిన దాడికి ఘటనకు సంబంధించి వివరాలను వివరించారు. తనపై శ్రీరాములు నాయక్ రవి నాయక్ మధు నాయక్ తో పాటు కృష్ణవేణి రత్నమ్మలు దాడికి పాల్పడినట్లు తెలిపారు.