రాచకొండ కమిషనరేట్లో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో CP సుధీర్ బాబు సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రవేశికను పఠించారు. హక్కులు, బాధ్యతలు, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు కాపాడాల్సిన బాధ్యత ఉందని సీపీ పిలుపునిచ్చారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం కార్యక్రమంలో డీసీపీ నరసింహారెడ్డి, డీసీపీ ఇందిరా, అదనపు డీసీపీ శివకుమార్, ACPలు తదితరులు