Public App Logo
Jansamasya
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal
Kedarnath
Weather
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate
Viralvideo
No video available

కలతూరు దళిత రైతుల సమస్యలను పరిష్కరించాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ డిమాండ్‌

India | Nov 11, 2024
కేవీబి పురం మండలం కలతూరు దళిత రైతులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు మానాలని వైసీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త రాజేశ్ డిమాండ్ సోమవారం చేశారు. ప్రభుత్వ భూమిలో దళితులు గత 15 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటే ఫారెస్ట్ అధికారులు ఆగడాలు మితిమీరడంతో వైసీపీ నేతలు స్పందించారు. దళితులపై ఫారెస్ట్ అధికారులు ఆగడాలను కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
కలతూరు దళిత రైతుల సమస్యలను పరిష్కరించాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ డిమాండ్‌ - India News