Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

సత్యవేడు: కలతూరు దళిత రైతుల సమస్యలను పరిష్కరించాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ డిమాండ్‌

India | Nov 11, 2024
కేవీబి పురం మండలం కలతూరు దళిత రైతులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు మానాలని వైసీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త రాజేశ్ డిమాండ్ సోమవారం చేశారు. ప్రభుత్వ భూమిలో దళితులు గత 15 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటే ఫారెస్ట్ అధికారులు ఆగడాలు మితిమీరడంతో వైసీపీ నేతలు స్పందించారు. దళితులపై ఫారెస్ట్ అధికారులు ఆగడాలను కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
సత్యవేడు: కలతూరు దళిత రైతుల సమస్యలను పరిష్కరించాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ డిమాండ్‌ - India News