Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
No video available

కలతూరు దళిత రైతుల సమస్యలను పరిష్కరించాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ డిమాండ్‌

India | Nov 11, 2024
కేవీబి పురం మండలం కలతూరు దళిత రైతులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు మానాలని వైసీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త రాజేశ్ డిమాండ్ సోమవారం చేశారు. ప్రభుత్వ భూమిలో దళితులు గత 15 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటే ఫారెస్ట్ అధికారులు ఆగడాలు మితిమీరడంతో వైసీపీ నేతలు స్పందించారు. దళితులపై ఫారెస్ట్ అధికారులు ఆగడాలను కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
కలతూరు దళిత రైతుల సమస్యలను పరిష్కరించాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ డిమాండ్‌ - India News