అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం లోని చౌక ధాన్యపు దుకాణాలకు డిప్యూటీ తహసిల్దార్ మధుసూదన్ సమావేశాన్ని నిర్వహించారు. చౌక ధాన్యఫు దుకాణాల్లో పంపిణీ చేస్తున్న నిత్యవసర సరుకులకు లకు సంబంధించిన బఫర్లపై ఆరా తీశారు. పంపిణీదారులకు సక్రమంగా రేషన్ పంపిణి చేయాలని ఎలాంటి తేడాలు వచ్చిన చర్యలు తప్పవని తూకాల్లో మోసాలకు పాల్పడరాదని, ప్రతినెలా గడువులోగా పంపిణీ పూర్తి చేయాలని డీటీ సూచించారు.