మహబూబాబాద్ ఎమ్మెల్యే డా.భూక్యా మురళి నాయక్ కాసం లక్ష్మారెడ్డి గారి మరణంపై తీవ్ర దుఃఖం వ్యక్తం చేశారు. వారు కుటుంబ సభ్యులను పరామర్శించి, పూలమాల అర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ నాయకులూ, కాంగ్రెస్ కార్యకర్తలు కూడ shuistటుl ఉన్నారు.