జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఆర్టీ, ఐసీటీసీ, ఎస్టీఐ, టిబి విభాగాల సిబ్బందితో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు వైద్య ఆరోగ్య అధికారి డా. ఎల్. రాధికా మాట్లాడుతూ, “నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి హెచ్ఐవి బాధితులను గుర్తించి వెంటనే ఏఆర్టీ కేంద్రాల్లో నమోదు చేయాలి” అని సూచించారు. పాజిటివ్ వచ్చిన వారు క్రమం తప్పకుండా మందులు వాడేలా సిబ్బంది జగన్ తీసుకోవాలని అన్నారు.ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ అధికారి వేంపల్లి భాస్కర్ మాట్లాడుతూ, స్వచ్ఛంద సంస్థలతో కలిసి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వారికి తప్పనిసరిగా క్షయ