Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: చిన్నారుల పాఠశాల చదువు కోసం పల్లెనిద్రలో ఇచ్చిన హామీ మేరకు బస్సును ఏర్పాటు చేసిన కలెక్టర్

Ongole Urban, Prakasam | Jun 25, 2026
పల్లె నిద్రలో ఇచ్చిన హామీను జిల్లా కలెక్టర్ నెరవేర్చారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేశారు.లింగసముద్రం మండలం ఎర్రారెడ్డిపాలెం గ్రామానికి ఆర్టిసీ బస్సు అందుబాటులోకి వచ్చింది. ఈనెల 19వ తేదీన ఈ గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు స్థానిక ఎమ్మెల్యే శ్రీ.ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ఈ గ్రామంలో ' పల్లెనిద్ర ' కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో ఇక్కడి నుంచి 60 మంది విద్యార్థులు తిమ్మారెడ్డిపాలెం హైస్కూలుకు వెళ్తున్నారని, వీరి కోసం బస్సు సౌకర్యం కల్పించాలని స్థానికులు కలెక్టరును కోరారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: చిన్నారుల పాఠశాల చదువు కోసం పల్లెనిద్రలో ఇచ్చిన హామీ మేరకు బస్సును ఏర్పాటు చేసిన కలెక్టర్ - Ongole Urban News