నంద్యాల అర్బన్: నంద్యాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు :మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | May 31, 2026
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విగాథం కలిగించి అలజడులు సృష్టించేందుకు వైయస్సార్ పార్టీ నాయకులు కుట్రపూరిత గ్రామాలకు తెలరేపుతున్నారని మంత్రి ఫరూక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆదివారం నంద్యాల పట్టణంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు