చేవెళ్ల: చేవెళ్ల లో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్ ఢీకొనడంతో వ్యక్తి మృతి.. విచారణ చేపట్టిన పోలీసులు
చేవెళ్ల మండలం పరిధిలోని ఎనికేపల్లి సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బైక్ ఢీకొనడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.. ఎనికె పల్లి గేటు నుండి కొత్తపల్లి వైపు వెళ్తున్న బస్సు పొగ మంచు ఉండడంతో బైక్ పై ఉన్న వ్యక్తి కనబడకపోవడంతో యాక్సిడెంట్ అయిందని వాహనదారులు అంటున్నారు.