దొర్నిపాడు పోలీస్ స్టేషన్లో అబ్దుల్ వాజిద్ పై కేసు నమోదు, ఎస్సై శ్రీనివాసులు
నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజు వేముల లో తన వద్ద నుంచి అబ్దుల్ వాజీద్13తులాల బంగారు ఆభరణాలు మూడు లక్షల 50 వేల నగదు, బైక్ తో పరారయ్యాడని బాధితుడు మా భాష ఆరోపించాడు, ఈ మేరకు దొర్నిపాడుపోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.