అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ సమీపంలోని విస్తృతంగా డాగ్స్ తనిఖీలు నిర్వహించిన సీఐ రాజేంద్ర
Anantapur Urban, Anantapur | Apr 3, 2026
అనంతపుర నగరంలోని ఆర్టీసీ బస్టాండు రైల్వే స్టేషన్ సమీపంలోని గంజాయి పదార్థాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు గంజాయి మత్తుపదార్థాలు అరికట్టేందుకే తనిఖీలు నిర్వహించమన్న రాజేంద్రనాథ్ యాదవ్ శుక్రవారం ఉదయం 8 గంటల50 నిమిషాల సమయంలో తనిఖీలు నిర్వహించారు.