డోన్లో పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డిఓ నరసింహులు, అధికారుల బృందం
Dhone, Nandyal | Apr 27, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ నయారా పెట్రోల్ పంపులను డోన్ ఆర్డీవో నరసింహులు ఆధ్వర్యంలో అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బంకులలో పెట్రోల్ నిలువులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆర్టీవో మాట్లాడుతూ ప్రజలు భయపడాల్సిన పనిలేదని ఈ ఇంధనం సమృద్ధిగా ఉందని అలాగే వాహనదారులకు బాటిల్స్ లో డీజిల్ పెట్రోల్ పట్టవద్దని పెట్రోల్ బంక్ యజమానులకు సూచించారు