Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని స్పష్టం చేసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

Sullurpeta, Tirupati | Nov 27, 2025
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డా. నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో రైతన్నా – మీకోసం కార్యక్రమం నాల్గవ రోజు గురువారం తడ మండలం, చెనిగుంట గ్రామంలో నిర్వహించారు. ఎమ్మెల్యే నేరుగా గ్రామస్థాయిలోని రైతులతో సమావేశమై, వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, వివిధ వ్యవసాయ సేవలను గురించి సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రైతు సంక్షేమం మా కూటమి ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. రైతుబంధు, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాం. సాగునీరు, ఎరువులు