అనంతపురం అర్బన్: రాజీవ్ కాలనీలో పర్యటించిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
Anantapur Urban, Anantapur | Apr 18, 2026
పారిశుధ్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ శనివారం ఉదయం 6 గంటల సమయంలో రాజీవ్ కాలనీ పంచాయతీ పరిధిలోని పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్.