అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఎన్జీవో కార్యాలయంలో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేసు మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Jun 23, 2026
అనంతపురం నగరంలోని ఎన్జీవో కార్యాలయంలో ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట మద్ది ఓబులేష్ మీడియా సమావేశం నిర్వహించారు మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్న వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.