ఆళ్లగడ్డ పట్టణంలో సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను పంపిణీ చేసిన టిడిపి సీనియర్ నాయకులు భార్గవ్ రామ్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా 4,70,000 విలువైన చెక్కులను టిడిపి సీనియర్ నాయకుడు భార్గవ్ రామ్ బాధితుల కుటుంబాలకు అందజేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కృతజ్ఞతలు తెలిపారు