మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కు నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
సహచర మంత్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి అయిన ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఇటీవల మరణించిన విషయం విధితమే. మంగళవారం హైదరాబాదులోని నాదెళ్ల మనోహర్ స్వగృహానికి సహచర మంత్రులతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెళ్లి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు