Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh
Cbse
Lucknow
No video available

నిడదవోలు నియోజకవర్గంలో మొదలైన పదో తరగతి పరీక్షలు, 19 పరీక్షా కేంద్రాలలో అని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

నిడదవోలు పట్టణంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు విద్యా శాఖ అధికారులు పూర్తి చేశారు. ఈ పదవ తరగతి పరీక్షలు సోమవారం నుండి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. ఉదయం 9:30 కు నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి ఒక గంట ముందు వెళ్లాలని అధికారులు సూచించారు. నిడదవోలు మండలంలో తొమ్మిది పరీక్ష కేంద్రాలకు గాను 1814 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

MORE NEWS