సంగారెడ్డి: సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం : కందిలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోమని కందిమండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో హెచ్చరించారు.