అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని గంజాయి కి వ్యతిరేకంగా ప్రజల నుంచి ప్రతిజ్ఞ చేయించిన ఎస్సై శరత్చంద్ర
Anantapur Urban, Anantapur | Jun 7, 2026
గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా అనంతపురంలోని త్రీ టౌన్ ఎస్ఐ శరత్ చంద్ర ,ఆపరేషన్ వజ్రప్రహారలో తనిఖీలు నిర్వహించి చట్టాల గురించి అవగాహన కల్పించిన పోలీసులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలు మేరకు ఆదివారం ఉదయం ఏడు గంటల 20 నిమిషాల సమయంలో చట్టాల గురించి అవగాహన కల్పించారు.