Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

పాణ్యం: మరణంలోనూ జీవం… అవయవదానంతో పలువురికి ప్రాణం పోసిన ప్రశాంత్

India | Dec 14, 2025
నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆత్మకూరు వాసి ప్రశాంత్ (32) అవయవదానం ద్వారా అనేకమందికి జీవం పోశాడు. ఓర్వకల్ మండలం హుసేనాపురం గ్రామం నుంచి బయలుదేరి ప్రమాదం జరిగిన వెంటనే సహాయం అందకపోవడం అతని మరణానికి కారణంగా మారింది. అయితే, కొడుకు మరణించిన బాధను దిగమింగుకుని తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు–కృష్ణవేణి ప్రశాంత్ అవయవాలను జీవనాధార్ సంస్థకు దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్రశాంత్