ఒంగోలు అర్బన్: వామపక్షాల ధర్నా లో తీవ్ర ఉద్రిక్తత. వామపక్ష నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 9, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుటి ఉన్న సాగర్ సెంటర్లో మంగళవారం హోమం పక్ష స్నేహితులు భారీ నిరసన రాస్తారోకోతో పాటు ధర్నా నిర్వహించారు. పెరిగిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ తగ్గించాలని వారు నినాదాలు చేశారు. వామపక్ష నేతలతో పాటు స్థానిక ప్రజలు కూడా చేరుకోవడంతో వాహనాల రాకపోకలు కు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునీ ధర్నాను విరమింప చేసే ప్రయత్నం చేసినప్పటికీ కుదరకపోవడంతో హోంఫక్షనేతలతో వాజులాటకు దిగారు. అనంతరం వామపక్ష నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించాలి. అక్కడ ఉద్రిక్తత నెలకొంది