నర్సింహులపేట: సైబర్ నేరగాళ్లు కాజేసిన 80 వేల రూపాయలను రికవరీ చేసిన నర్సింహులపేట పోలీసులు, బాధితులకు అప్పగింత
Narsimhulapet, Mahabubabad | Mar 27, 2025
సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బును రికవరీ చేసి బాధితుడికి పోలీసులు అప్పగించారు. నర్సింహులపేట మండలానికి చెందిన ఎస్బీఐ మినీ...