అనంతపురం ఎన్ హెచ్ హైవే 44 జాతీయ రహదారిపైటాటా ఏసీ లోని మంటలు చెలరేగాయి. ఎనిమిది లక్షలు నష్టం పోలీసులు కేసు నమోదు చేసి
Anantapur Urban, Anantapur | Apr 21, 2026
అనంతపురం నగర శివారులోని ఎన్హెచ్ 44 జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల సమయంలో టాటా ఏసీ లో నుంచి మంటలు చెలరేగడంతో డ్రైవర్ 8 లక్షల రూపాయలు నష్టం వాటినట్లు బాధ్యుతుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి