పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
Polavaram, Eluru | Nov 14, 2024
పెంచిన నిత్యవసర సరుకులు ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా...