ఆళ్లగడ్డ: సిరివెళ్ల మండల సరిహద్దులో, ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం, ఒకరి మృతి
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం సరిహద్దులోని నంద్యాల గురువారం చోటు చేసుకుంది, ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, సమాచారం అందుకున్న పోలీసులు ఉన్న స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు