నంద్యాల అర్బన్: మహానాడు వేదికగా వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | May 27, 2026
మహానాడు వేదికగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వైసిపి ప్రభుత్వ ఐదేళ్లలో చేసిన పరిపాలనాలపై తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రసంగించారు