ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం ఎన్నికలు కదిరి ఆర్డీవో కార్యాలయంలో కదిరి డివిజన్ కు నిర్వహించారు కదిరి డివిజన్ అధ్యక్షులుగా అజయ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మహబూబ్ బాషా, కార్యదర్శి గా షహతాజ్, సంయుక్త కార్యదర్శిగా ఆదర్శ్ కుమార్ రెడ్డి, కోశాధికారి గా అభిషేక్ నియమితులయ్యారు. అదేవిధంగా కార్యనిర్వాహక సభ్యులుగా బాబా ఫక్రుద్దీన్, హరీష్ కుమార్, వెంకటేష్, నాగేంద్రకుమార్ రెడ్డి, అనూష, షరీన్ ఎన్నిక కాబడ్డారు. ఎన్నిక కాబడిన సభ్యులను కదిరి ఆర్డిఓ వివిఎస్ శర్మ గారు అభినందించారు. అదేవిధంగా రీ సర్వే గురించి సూచనలు చేసి మిగిలిన సర్వేయర్లకు మార్గదర్శకంగా ఉండాలని తెలిపి ఉన్నారు