నందికోట్కూరు: రోళ్లపాడు శ్రీబరక సంజీవరాయ స్వామి దేవాలయ ఫంక్షన్ హాల్ లో, ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నూతన కమిటీ ఎన్నిక,
ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ కమిటీ ని ఎన్నుకున్నారు,నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోళ్లపాడులో శ్రీ బరక సంజీవరాయ స్వామి దేవాలయ ఫంక్షన్ హాల్లో శనివారం బ్రాహ్మణ ఫెడరేషన్ కమిటీ సమావేశం చెరుకుచెర్ల రఘురామయ్య అధ్యక్షతన జరిగింది.ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నూతన అధ్యక్షులుగా డాక్టర్ ప్రదీప్ జ్యోతి(త్రివేండ్రం కేరళ)..జనరల్ సెక్రెటరీ యశుపాల్ తివారి(చండీగర్ పంజాబ్),ట్రెజరర్ కొండపల్లి కేశవరావు(మహబూబాబాద్- తెలంగాణ),మహిళా వింగ్ ప్రెసిడెంట్ గా మాళినీ (బెంగళూరు-కర్ణాటక),యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా కరణం నవీన్ కుమార్(కర్నూలు)వీరిని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.తర్వాత బ్రాహ్