Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
महिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
Uttarakhand
शादी

ఏబీఎన్ చేసిన పలకుల్లో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరద కళ్యాణి

Anantapur Urban, Anantapur | Apr 7, 2026
ఏబీఎన్ చేసిన పలకుల్లో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు . మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో అనంతపురం జిల్లా నగరంలోని ఏ సెవెన్ ఫంక్షన్ హాల్ లో మహిళా విభాగ ఆధ్వర్యంలో విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కళ్యాణి హాజరయ్యారు .ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కళ్యాణి మాట్లాడుతూ అమరావతి విషయంలో చేస్తున్న చంద్రబాబు దోపిడి గురించి వివరించారు.

MORE NEWS

No related stories for this location.

ఏబీఎన్ చేసిన పలకుల్లో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరద కళ్యాణి - Anantapur Urban News