ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టడంలోని తొమ్మిదవ సచివాలయాన్ని ఆకాశపితంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ కిషోర్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టడంలోని తొమ్మిదవ వార్డు సచివాలయాన్ని శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు, సచివాలయాల ద్వారా ప్రజలకు అందుకున్న సేవలను పరిశీలించేందుకు ఈ తనిఖీలు చేపట్టారు, ఈ సందర్భంగా సచివాలయంలోనే వివిధ విభాగాల రికార్డులను, ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు నిశితంగా పరిశీలించారు, ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు