Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

గంగాధర నెల్లూరు: వెదురుకుప్పం మండలంలో భూమిని ఆక్రమించారు’ అంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మహిళ

ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించాడని వెదురు కుప్పం మండలం జక్కదొన గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళ కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తన భర్త మృతి చెందడంతో ప్రభుత్వం ఇటీవల కేటాయించిన మూడు సెంట్ల గృహ స్థలాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని విచారించాలని తహశీల్దారును కలెక్టర్ ఆదేశించారు.

MORE NEWS

గంగాధర నెల్లూరు: వెదురుకుప్పం మండలంలో భూమిని ఆక్రమించారు’ అంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మహిళ - Gangadhara Nellore News