Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो

గంగాధర నెల్లూరు: వెదురుకుప్పం మండలంలో భూమిని ఆక్రమించారు’ అంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మహిళ

ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించాడని వెదురు కుప్పం మండలం జక్కదొన గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళ కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తన భర్త మృతి చెందడంతో ప్రభుత్వం ఇటీవల కేటాయించిన మూడు సెంట్ల గృహ స్థలాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని విచారించాలని తహశీల్దారును కలెక్టర్ ఆదేశించారు.

MORE NEWS

గంగాధర నెల్లూరు: వెదురుకుప్పం మండలంలో భూమిని ఆక్రమించారు’ అంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మహిళ - Gangadhara Nellore News