ప్రకాశం జిల్లా దర్శి పట్టణం నుండి సింగరకొండ తిరుణాలకు ప్రత్యేక ఆర్టిసి బస్సులను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామని సూపర్వైజర్ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఏడు బస్సు సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు ప్రయాణికుల రాకపోకలను బట్టి బస్సుల సంఖ్య పెంచవచ్చని ఆయన తెలిపారు.