ఉమ్మడి జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య నివారణతో పాటు త్రాగునీటి వనరుల లేని గ్రామాలకు శుద్ధ జలాన్ని అందించడమే సుజలా ప్లాంట్ ప్రధాన లక్షమని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు.ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా విద్యాశాఖ పౌరసర సంబంధిత అంశాలపై సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో కర్నూలు నంద్యాల జిల్లా కలెక్టర్లు సిరి,రాజకుమారి జిల్లా పరిషత్ సీఈవో నాసారారెడ్డి ఉభయ జిల్లాల ఎంపిటిసిలు జడ్పిటిసిలు సంబంధించి అధికారులు పాల్గొన్నారు