Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: నంద్యాల నల్లమల అటవి ప్రాంతంలో రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం

Nandyal Urban, Nandyal | Jun 15, 2026
నల్లమల అటవీ ప్రాంతంలోని నంద్యాల-గిద్దలూరు రైలు మార్గంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దిగువమెట్ట, చలమ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.