నంద్యాల అర్బన్: రైతుల వద్ద ఉన్న జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అంటూ జిల్లా కలెక్టరేట్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘాల నిరసన
Nandyal Urban, Nandyal | May 25, 2026
రైతుల వద్ద ఉన్న జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు, కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్ దగ్గర రైతు, కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నందున అవసరమైన అన్ని రకాల నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు