అనంతపురం అర్బన్: సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతపురం నగరంలో
Anantapur Urban, Anantapur | Apr 22, 2026
అనంతపురం సీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం పదిగంటలు 50 నిమిషాల సమయంతో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు కేంద్రం ఎత్తుగడ వేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ తెలిపారు.