నందికోట్కూరు: వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నపోటుకు రెండేళ్లు భారీ ర్యాలీ
నందికొట్కూర్ ప్రజలు కాలర్ ఎగరేసి రాజుల బ్రతకాలని రానున్న ఎన్నికల్లో పది శాతం మీరు కష్టపడండి 99 శాతం మేము కష్టపడతాం 10 శాతం మీరు ఖర్చు చేయండి 90 శాతం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరియు నేనూ ఖర్చు చేస్తామని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శుక్రవారం'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం విజయవంతమైంది.పార్టీ కార్యాలయం నుండి పటేల్ సెంటర్ వరకు భారీగా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.పటేల్ విగ్రహానికి డాక్టర్ సుధీర్ మరియు నందికొట్కూరు పరిశీలకులు బుడ్డా శేషారెడ్డి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బుడ