నన్నూరు బైరెడ్డి కాలనీ ఎస్సీ ఏరియాలో తగ్గులో ఉన్న కరెంటు స్తంభం వల్ల ప్రమాదాల ముప్పు ఉండటంతో గ్రామస్తులు ఓర్వకల్ కరెంటు ఏఈ గారికి వినతి పత్రం అందజేశారు. సిపిఎం మండల కార్యదర్శి బి.నాగన్నతో పాటు మండల నాయకులు పాల్గొన్నారు. ఏఈ గారు స్పందించి తక్షణమే కరెంటు స్తంభం మార్పు చేస్తామని హామీ ఇచ్చారు.