జంగం రెడ్డిపల్లి గ్రామ శివారులను నాటు సారా సావరాలపై మెరుపు దాడులు నిర్వహించిన ఎస్ఐ సాగర్ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో 300 లీటర్ల ఊట బెల్లం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై సాగర్ మాట్లాడుతూ నార్పర మండల కేంద్రంలో ఎవరైనా నాటు సారా అమ్మిన,రవాణా చేసిన వారిపైన చర్యలు తప్పవని హెచ్చరించారు.