అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ ఆడిటోరియం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన డిఎస్పీ శ్రీనివాసరావు
Anantapur Urban, Anantapur | Apr 6, 2026
అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ ఆడిటోరియం వద్ద గవర్నర్ నజీర్ జిల్లాకు రానున్న నేపథ్యంలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఏర్పాట్లు పరిశీలించిన డీఎస్పీ శ్రీనివాసరావు.